By Nareshkarri111 , 19 July 2026

ఉద్యోగుల ఇరవై రెండేళ్ల కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాసరావు అన్నారు.విశాఖపట్నం స్వర్ణ భారతి స్టేడియంలో ఆదివారం ఉత్తరాంధ్ర సిపిఎస్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభకు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై అతిధులుగా హాజరైన ఎమ్మెల్యేలు విష్షు కుమార్ రాజు , వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు,ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్,పి రాజ శేఖరం, కంచర్ల శ్రీకాంత్ వేలాదిగా హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన

By Nareshkarri111 , 19 July 2026

ఉద్యోగుల ఇరవై రెండేళ్ల కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాసరావు అన్నారు.విశాఖపట్నం స్వర్ణ భారతి స్టేడియంలో ఆదివారం ఉత్తరాంధ్ర సిపిఎస్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభకు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై అతిధులుగా హాజరైన ఎమ్మెల్యేలు విష్షు కుమార్ రాజు , వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు,ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్,పి రాజ శేఖరం, కంచర్ల శ్రీకాంత్ వేలాదిగా హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన

By Nareshkarri111 , 15 July 2026

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, రమేష్ బాబు సుపుత్రుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తడానితో కూడిన చిత్ర యూనిట్ బుధవారం విశాఖపట్నంలో సందడి చేసింది.నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హీరోయిన్లు చిత్ర విశేషాలు పంచుకున్నారు.

*అభిమానుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి: హీరో జయకృష్ణ*

By Nareshkarri111 , 4 July 2026

విశాఖపట్నం పాత రేసపువానిపాలెంలో కొలువైన శ్రీశ్రీశ్రీ శాంతి స్వరూపిణి దుర్గా ఆలయం 24 వ వార్షికోత్సవ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన ఆర్చకుడు కాకర్లమూడి గురునాథ్ ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం,అష్టోత్తర కుంకుమ పూజలు,అమ్మవారికి క్షీరాభిషేకం,శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.సాయంత్రం అమ్మవారి సహస్రనామాలతో కుంకుమార్చన నిర్వహించారు.

By Nareshkarri111 , 1 July 2026

గోపాలపట్నం : జీవీఎంసీ పచ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం వర్తకసంఘం సభ్యులు శాసనసభ్యులు గణబాబుని కలసి గోపాలపట్నం మెయిన్ రోడ్డులో దుకానాలవెనుకగల కాలువలు తుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటుందని శానిటేషన్ సిబ్బందికి తెలిపి నివారణచర్యలు చేపట్టాలని అభ్యర్థనతో శాసనసభ్యులు నివారణచర్యలు చేపట్టాలని శానిటేషన్ అధికారులకు తెలిపారు. పచ్చిమ జోనల్ కమిషనర్ హేమవతి అసిస్టెంట్ మెడికల్ అధికారి హర్ష సుదర్శన్ ఇన్స్పెక్టర్ గోపి కార్యదర్శి దేవి కార్మికులను ఏర్పాటుచేసి పరిసరాలను కాలువలను శుభ్రపరచడం జరిగింది.

By Nareshkarri111 , 30 June 2026

విశాఖపట్నం, జూన్ 30 (ప్రజా వేదిక): కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Central Tribal University) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐ.ఎన్.ఎస్. డేగా (INS Dega) విమానాశ్రయం వద్ద రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, జిల్లా యంత్రాంగం తరపున అత్యంత ఘనస్వాగతం లభించింది.విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) ఎస్.

By Nareshkarri111 , 29 June 2026

సురక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డాక్టర్ శ్రీ బొడ్డేపల్లి రఘు గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

By Nareshkarri111 , 28 June 2026

విజయవాడ : సీనియర్ పాత్రికేయులు శ్రీ మాశర్మ గారు రచించిన వెంకయ్య "నాయకుడు" పుస్తక పరిచయ కార్యక్రమం ఈరోజు విజయవాడలోని సుజన - ద వెన్యూ నందు అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ మరియు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కలిసి హాజరయ్యారు.

By Nareshkarri111 , 28 June 2026

గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురం: ఆర్ఆర్ వెంకటాపురంలో ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య రక్షణకై పోలియో చుక్కల కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకుడు 92వ వార్డ్ గొన్నబత్తుల రాజు, తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్ మంగ లక్ష్మి స్వయంగా పాల్గొని చిన్నారులకు తమ చేతుల మీదుగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పక్షవాతం మహమ్మారి బారిన పడకుండా చిన్నారుల భవిష్యత్తుకు ఈ వ్యాక్సిన్ డ్రాప్స్ రక్షణ కవచంగా మారుతాయని, ప్రతి తల్లిదండ్రూ సామాజిక బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు.