ఉద్యోగుల ఇరవై రెండేళ్ల కల సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.విశాఖపట్నం స్వర్ణ భారతి స్టేడియంలో ఆదివారం ఉత్తరాంధ్ర సిపిఎస్ ఉద్యోగులు,ఉపాధ్యాయులు నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభకు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై అతిధులుగా హాజరైన ఎమ్మెల్యేలు విష్షు కుమార్ రాజు , వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు,ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్,పి రాజ శేఖరం, కంచర్ల శ్రీకాంత్ వేలాదిగా హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన